ఏలూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

9చూసినవారు
ఏలూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని ఏపూరు వంతెన వద్ద రైలు ఢీకొని సుమారు 50-55 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యక్తి గురించి సమాచారం తెలిసినవారు హెచ్‌సీ ప్రసాద్ (ఫోన్: 9989109912)కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్