నరసాపురం: డీసీసీబీ చైర్మన్ ను కలిసిన డీసీఎంఎస్ చైర్మన్

77చూసినవారు
నరసాపురం: డీసీసీబీ చైర్మన్ ను కలిసిన డీసీఎంఎస్ చైర్మన్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్  అప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్బంగా మంగళవారం భీమడోలులోని ఆయన నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీ కృష్ణ (చిన్న ) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ గా నియమితులైన మురళీకృష్ణను వీరాంజనేయులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇరువురు నాయకులు ఇచ్చిన పదవులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్