ఈ నెల 3న తాడేపల్లిగూడెంకు మంత్రి నాదెండ్ల రాక

2చూసినవారు
ఈ నెల 3న తాడేపల్లిగూడెంకు మంత్రి నాదెండ్ల రాక
ఈ నెల 3న తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆమె, రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి 7337359375 వాట్సాప్ నంబర్‌కు “HI” అని సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.