తణుకు: నీట మునిగిన పంటలను పరిశీలించిన మాజీమంత్రి

5చూసినవారు
తణుకు: నీట మునిగిన పంటలను పరిశీలించిన మాజీమంత్రి
ఇటీవల సంభవించిన మోంథా తుఫాన్ కారణంగా తణుకు రూరల్ మండలం దువ్వ, ముద్దాపురం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను ఆదివారం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. ఆయన రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రుద్రా ధనరాజు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గోపాల కృష్ణ, అడ్డ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you