గొడవ ఆపబోయిన వ్యక్తిపై సీసాతో దాడి

1చూసినవారు
గొడవ ఆపబోయిన వ్యక్తిపై సీసాతో దాడి
ఆకివీడులోని సమతా నగర్ బ్రాందీ షాపు వద్ద పెద్దిరాజు అనే వ్యక్తితో జరిగిన ఘర్షణను ఆపడానికి ప్రయత్నించిన గండేటి మణికంఠపై పెద్దిరాజు పగిలిన సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనపై ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్ఐ సత్యనారాయణ ఈ వివరాలను తెలిపారు.

సంబంధిత పోస్ట్