భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణంపై మరోసారి రఘురామ

55చూసినవారు
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి తాను సూచించిన స్థలమే భీమవరానికి దగ్గరగా ఉండి అనువుగా ఉంటుందని
 డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉండి మండలంలోని పెదమిరంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. త్వరలో ఈ ప్రాంతాన్ని భీమవరంలో కలపాలని కూడా సూచించారు. అయితే కలెక్టరేట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు అఖిలపక్షం ఏర్పాటు చేయడం అనవసరమని, ఈ విషయంపై రాద్దాంతం చేయవద్దని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్