ఉండి - Undi

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా
నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదం
Nov 15, 2025, 15:11 IST/నిర్మల్
నిర్మల్

నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదం

Nov 15, 2025, 15:11 IST
నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ పాత్రికేయుడు పురస్తు సురేందర్ తనయుడు శ్రీ సాయి చరణ్ (22) మృతి చెందాడు. పట్టణంలోని ప్రధాన రహదారిపై మోటార్ సైకిల్ పై వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి చరణ్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల నేవీ అకాడమీలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న యువకుడి మృతి కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.