AP: పార
్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం
పెదపెంకి గ్రామానికి చెందిన సారిపల్లి నాగరాజుకు డీఎస్స
ీ పరీక్ష
ల్లో వివిధ కేటగిరీల్లో మూడు
ఉద్యోగాలు లభించాయి. నాగరాజు పీజీటీలో వందకు 83 మార్కులు, స్కూల్ అసిస్టెంట
్ (తెలుగు విభాగం) పరీక్షలో 88.82 మార్కులు,
టీజీటీ జోన్-
1 ఆరో ర్యాంకు సాధించారు. నాగరాజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు పూర్తి చేసి అక్కడే పీహెచ్డీ చేస్తున్నారు.