అర్ధరాత్రి సమయంలో మల్కాజ్గిరి సీపీ సుమతి కీలక ఆపరేషన్ నిర్వహించారు. సీపీగా కాకుండా.. సగటు మహిళగా ఆమె బస్టాండ్లో నిల్చొని, సాధారణ మహిళలకు ఎదురయ్యే వేధింపులను స్వయంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో 40 మంది పోకిరీలు ఆమెను వేధించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.