5 ఏళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం

1చూసినవారు
5 ఏళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి గర్బా చూడటానికి వెళ్లిన సమయంలో, ఆ నిందితుడు తన సవతి కుమార్తెపై అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఐసీయూలో చేర్చారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, POCSO చట్టం మరియు BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్