ప్రభుత్వ లాంఛనాలతో సౌమ్య అంత్యక్రియలు

0చూసినవారు
ప్రభుత్వ లాంఛనాలతో సౌమ్య అంత్యక్రియలు
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు ప్రకటన చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్