పదో ఫలితాల్లో సాయి స్మృతి ప్రతిభ.. అభినందించిన కలెక్టర్

1చూసినవారు
పదో ఫలితాల్లో సాయి స్మృతి ప్రతిభ.. అభినందించిన కలెక్టర్
జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని యాళ్ల సాయి స్మృతి, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతిభకు కొదవలేదని నిరూపించింది. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని జెడ్పీ పాఠశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచి, 600 మార్కులకు 576 మార్కులు సాధించి 96% ఫలితాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆమెను తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్