ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు (ఐటిడిఏ పిఓ) అధికారిగా మందా మకరందు బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగా, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి పరిచయం చేసుకున్నారు. గతంలో ఈ పదవిలో ఉన్న యువరాజ్ మర్మట్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బదిలీ అయ్యారు.