జనగణన పకడ్బందీగా జరగాలి

4చూసినవారు
జనగణన పకడ్బందీగా జరగాలి
దేశ భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు జనగణన అత్యంత కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ‘జనగణన నుండి జన కల్యాణం’ నినాదంతో పకడ్బందీగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ టీటీడీసీలో సోమవారంతో ముగిసిన ‘సెన్సస్-2027’ ఫీల్డ్ ట్రైనర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ట్రైనర్లకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్