దుబాయ్‌లో అజిత్‌, మాధవన్‌ క్షేమంగానే ఉన్నారు: అజిత్ టీం

34చూసినవారు
దుబాయ్‌లో అజిత్‌, మాధవన్‌ క్షేమంగానే ఉన్నారు: అజిత్ టీం
దుబాయ్‌లో అజిత్‌, మాధవన్‌ క్షేమంగా ఉన్నారని అజిత్ టీమ్ ధృవీకరించింది. ఇరాన్‌-యూఏఈ యుద్ధ పరిస్థితుల మధ్య అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్స్ కారణంగా ఇటీవల అజిత్‌ ఎక్కువ సమయం దుబాయ్‌లో గడుపుతున్నారని, గగనతలంపై ఆంక్షల వల్ల తిరిగి చెన్నైకి రావలసిన ప్రణాళిక మారినట్లు మేనేజర్‌ తెలిపారు. అలాగే మాధవన్ కూడా ప్రస్తుతం దుబాయ్‌లో లేనని, అమెరికాలో కుటుంబంతో ఉంటూ సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్