ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలి: కేంద్రం

19చూసినవారు
ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలి: కేంద్రం
వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం కీలక పిలుపునిచ్చింది. ఈనెల 7న ఉదయం 10 గంటలకు దేశ ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్లు, సీఎంల నేతృత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు ఇందులో పాల్గొనేలా చూడాలని చెప్పింది.

సంబంధిత పోస్ట్