‘కాంతార 1’ ప్రీమియర్‌, టికెట్‌ ధరల పెంపునకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం

23చూసినవారు
‘కాంతార 1’ ప్రీమియర్‌, టికెట్‌ ధరల పెంపునకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కాంతార 1’ సినిమాకు ప్రీమియర్‌ షోకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు టికెట్‌ ధరలు పెంచడానికి వీలు కల్పించారు. సింగిల్‌ స్క్రీన్‌లో జీఎస్టీతో రూ. 75, మల్టీప్లెక్స్‌లో రూ. 100 వరకు ధరలు పెంచుకోవచ్చంది. ఈ పరిమాణం ప్రీమియర్‌ షోలకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత పోస్ట్