హైదరాబాద్ రాయదుర్గంలో కారు ప్రమాదంలో నందూలాల్ మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్కు ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సంఘటనలో నందూలాల్ అనే వ్యక్తి మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కోర్టు ఈ కేసులో సందీప్కు ఉపశమనం కల్పించింది.