క్రికెటర్ సోబర్స్ మృతికి బీసీసీఐ, విండీస్
క్రికెట్, ఇంగ్లాండ్
క్రికెట్ బోర్డులు, భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, అజింక్యా రహానే నివాళులు అర్పించారు. "ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది" అని వెస్టిండీస్
క్రికెట్ బోర్డు, "ఆయన ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటారు" అని ఇంగ్లాండ్
క్రికెట్ బోర్డు సంతాపం తెలిపాయి. "
క్రికెట్ ప్రపంచం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఆయన ప్రతిభ, వినయం ఎందరికో స్ఫూర్తిదాయకం" అని హర్భజన్ సింగ్ కొనియాడారు. "ఆయన వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది" అని ఇషాంత్ శర్మ పేర్కొన్నారు.