బీజేపీ ఎంపీపై రాళ్లతో దాడి

99చూసినవారు
బీజేపీ ఎంపీపై రాళ్లతో దాడి
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయీగుడీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతినిధులపై రాళ్లు విసరడంతో ఎంపీ ఖగెన్ ముర్ము తలకు గాయాలయ్యాయి. ఈ దాడి భాజపా నాయకుల పర్యటనలో జరిగింది. దీంతో అప్రమత్తమైన ఎంపీ సిబ్బంది ప్రజలను అదుపు చేసి ఎంపీని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్