మార్చురీలో మారిన మృతదేహాలు‌.. వేరే వ్యక్తి అంత్యక్రియలు చేసిన కుటుంబం

0చూసినవారు
మార్చురీలో మారిన మృతదేహాలు‌.. వేరే వ్యక్తి అంత్యక్రియలు చేసిన కుటుంబం
ఢిల్లీలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో రెండు మృతదేహాలు మారిపోయాయి. పంకజ్‌ కుమార్‌, భరత్‌ భూషణ్‌ల బాడీలను పొరపాటున మార్చురీలో కలిపి పెట్టడంతో భూషణ్‌ కుటుంబం పంకజ్‌ మృతదేహానికి అంత్యక్రియలు చేసింది. తరువాత ఈ తప్పిదం వెలుగులోకి రావడంతో పంకజ్‌ కుటుంబం ఆస్పత్రిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you