వరంగల్ రైతు డిక్లరేషన్‌కు బీఆర్ఎస్ నాయకుల పిండం (వీడియో)

18చూసినవారు
కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఈ సందర్భంగా  నాగార్జునసాగర్ ప్రాంతంలో కృష్ణా నదీ తీరాన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, ఇతర బీఆర్ఎస్ నాయకులు  వరంగల్ డిక్లరేషన్‌కు పిండం పెట్టారు. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్