కేఏ పాల్‌పై కేసు నమోదు

35319చూసినవారు
కేఏ పాల్‌పై కేసు నమోదు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఆదివారం కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పాల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్