39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ (వీడియో)

5091చూసినవారు
39 ఎస్టీపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.3849.10కోట్లతో నగరంలో వివిధ ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.1878.55 కోట్లతో ప్యాకేజీ-1లో 16 ఎస్టీపీలు, ⁠రూ.1906.44 కోట్లతో ప్యాకేజీ-2లో 22 ఎస్టీపీలు, ⁠రూ.64.11 కోట్లతో PPP మోడల్‌లో ఒక ఎస్టీపీ ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్