తమిళనాడు గవర్నర్ వైఖరిపై
కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, రేపు లోక్ భవన్ ముట్టడికి
కాంగ్రెస్ పిలుపునిచ్చింది. జిల్లా, మండల కేంద్రాలలో కూడా నిరసన ధర్నాలు నిర్వహించాలని
కాంగ్రెస్ నిర్ణయించింది. గవర్నర్ చర్యలను నిరసిస్తూ ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.