రేవంత్ రెడ్డి వచ్చాక క్రైమ్ రేట్ పెరిగింది: KTR (వీడియో)

17చూసినవారు
TG: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి HYDను సెఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దామని కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి వచ్చాక సైబరాబాద్‌లో 41%, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% క్రైమ్ రేట్ పెరిగింది. కాంగ్రెస్ పాలనలో పట్టపగలే హత్యలు, దొంగతనాలు, పారిశ్రామిక వేత్తల తలకు తుపాకీ పెట్టడం చూస్తున్నాం. ముంబయి పోలీసులు వచ్చి హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టుకున్నారంటే రాష్ట్రంలో హోంశాఖ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్