దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉమర్ నబీ ఇంటిని కూల్చివేశారు. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలోని అతడి నివాసాన్ని భద్రతబలగాలు శుక్రవారం తెల్లవారుజామున నేలమట్టం చేశాయి. కాగా , ఢిల్లీ పేలుడు ఘటనలో 133 మంది చనిపోయిన విషయం తెలిసిందే.