విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు (వీడియో)

10444చూసినవారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం వేళ శ్రీ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు అభయమిస్తున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్