ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం
కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీ
ఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ నిబంధనలు బీహార్ ఎన్నికల నుంచి అమలు కానున్నట్లు పేర్కొంది. దీంతో అభ్యర్థుల పేర్లు, అలాగే NOTA ఆప్షన్ ఒకే రకంగా, ఒకే సైజులో ముద్రిస్తారు. ఈ ఫాంట్ పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది. దీనివల్ల వృద్ధులు లేదా ద
ృష్టి లోపం ఉన్నవారు కూడా సులభంగా చదువుకోగలుగుతారు.