పాక్‌ బలగాల కాల్పులు.. పీవోకేలో 8 మంది మృతి

8చూసినవారు
పాక్‌ బలగాల కాల్పులు.. పీవోకేలో 8 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనకారులపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల ఘటనలో 8 మంది మృతి చెందారు. PoKలో ప్రజలు తమ హక్కుల కోసం, స్థానిక వనరుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులపై కాల్పులు జరపడం వలన అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్