టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు (జులై 7) సందర్భంగా, మహబూబ్నగర్ జిల్లా పోల్కంపల్లి గ్రామానికి చెందిన పందెం ప్రతాప్ రెడ్డి 28వసారి రక్తదానం చేశారు. ధోనిపై ఉన్న తన అభిమానాన్ని ఆయన ఈ విధంగా చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పిపిఆర్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.