కృష్ణా నది వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

108చూసినవారు
కృష్ణా నది వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
నారాయణపేట జిల్లా, మక్తల్ పరిధిలోని కృష్ణ మండలం వాసు నగర్ క్యాంపుకు చెందిన ముడుమాల నాగరాజ్ అనే వ్యక్తి కృష్ణా నది వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్