గంగా ఎక్స్‌ప్రెస్‌‌‌వే యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖ: మోదీ

27చూసినవారు
గంగా ఎక్స్‌ప్రెస్‌‌‌వే యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖ: మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, గంగా మాత ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్ట్ సాకారమైందని, దీనిని యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖగా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ ఆధిక్యంతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :