రైతులకు గుడ్ న్యూస్.. 'వ్యవసాయ యాంత్రీకరణ' పథకం ప్రారంభం

54చూసినవారు
రైతులకు గుడ్ న్యూస్.. 'వ్యవసాయ యాంత్రీకరణ' పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం 2026 జనవరి 9న వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, వరి కోత యంత్రాలు (రైస్ రీపర్లు), కలుపు తీసే యంత్రాలు (వీడర్లు), విత్తనాలు చల్లే యంత్రాలు, రోటావేటర్లు వంటివి ఇవ్వనున్నారు. పలు యంత్రాలపై 40-50 శాతం సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ మొత్తం యంత్రం ధర, హార్స్ పవర్, రైతు వర్గం ఆధారంగా నిర్ణయమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్