ఎయిర్‌పోర్టుల్లో జీపీఎస్‌ స్పూఫింగ్‌ జరిగింది: కేంద్రం

0చూసినవారు
ఎయిర్‌పోర్టుల్లో జీపీఎస్‌ స్పూఫింగ్‌ జరిగింది: కేంద్రం
ఇటీవల ఢిల్లీ సహా దేశంలోని పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యల కారణంగా వందల సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయానికి అసలు కారణాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ధ్రువీకరించింది. జీపీఎస్‌ స్పూఫింగ్‌, జీఎన్‌ఎస్‌ఎస్‌ జోక్యం వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం స్పష్టం చేసింది. సాంకేతిక జోక్యంపై దృష్టి సారించిన ప్రభుత్వం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్