యువతికి మత్తు మందు ఇచ్చి జిమ్ ట్రైనర్ అత్యాచారం

66చూసినవారు
యువతికి మత్తు మందు ఇచ్చి జిమ్ ట్రైనర్ అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణం చోటుచేసుకుంది. బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లిన ఒక యువతిపై జిమ్ ట్రైనర్ అక్రమ్ బేగ్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వ్యాయామానికి ముందు మత్తు మాత్ర ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సహకరించిన అక్రమ్ సోదరుడు ఆలం బేగ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్