ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగిందని ప్రత్యేక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. నెమ్మదిగా వచ్చిన వాహనం రెడ్లైట్ దగ్గర ఆగిందని, రెడ్ లైట్ దగ్గర ఆగిన వాహనంలో పేలుడు జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.