భార్యతో గొడవలు.. చెట్టుకు ఉరివేసుకుని భర్త ఆత్మహత్య

13215చూసినవారు
భార్యతో గొడవలు.. చెట్టుకు ఉరివేసుకుని భర్త ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌ బిజ్నోర్ జిల్లా నజీబాబాద్ రోడ్డులోని జైన్ ఫామ్‌లో ఒక వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. భార్యతో గొడవలు, కుటుంబ సమస్యల కారణంగా ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎంఆర్‌గా పనిచేస్తున్న అమిత్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమిత్ ఈ మధ్యనే తన సొంతింటిని అమ్మేశాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్