చేవెళ్లలో మహిళ మృతదేహం లభ్యం

3చూసినవారు
చేవెళ్లలో మహిళ మృతదేహం లభ్యం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి సోహిని గార్డెన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు మృతురాలిని ధర్మసాగర్ గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you