వై. వి. ధర్మేంద్ర వ్యవహారంలో అషు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసు వేస్తే, తిరిగి తాను వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించినట్లు కొన్ని ఆడియో మెసేజ్లు వెలుగులోకి వచ్చాయి. "మే నెల వరకు సమయం ఇస్తే రూ. 1. 5 కోట్లు ఇస్తాను, మిగతా డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, అప్పటివరకు వేచి ఉండండి" అని కోరుతూ, ఒకవేళ ఇబ్బంది పెడితే కేసు నమోదు చేస్తానని ఆమె హెచ్చరించింది.