హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న డ్రగ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్తో పాటు, డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజకృష్ణ, మరో నైజీరియన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.