ఏఐసీసీ ఇంచార్జీ తో కలిసి మంత్రి పొన్నం డోర్ టూ డోర్ ప్రచారం

2చూసినవారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి యూసుఫ్‌గూడ డివిజన్‌లోని ఐలంకాలనీలో డోర్-టు-డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రజలకు ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :