డిజిటల్ జనగణనకు ప్రజల భాగస్వామ్యం అవసరం

4చూసినవారు
డిజిటల్ జనగణనకు ప్రజల భాగస్వామ్యం అవసరం
కూకట్‌పల్లి నియోజకవర్గంలో 2027 జనగణనలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. మే 10 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు 15-20 నిమిషాలు పడుతుంది, 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే జరుగుతుంది. సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన కీలకమని, ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్