కూకట్ పల్లి: జేఎన్టీయూ లో విద్యార్థుల ఆందోళన

1చూసినవారు
కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. వర్సిటీ విద్యార్థులతో కలిసి తరగతులను బహిష్కరించి, క్లాస్ రూమ్ కాంప్లెక్స్ నుంచి వర్సిటీ ప్రధాన గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. బకాయిలు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్