స్కూల్ బస్సు ఢీకొని యువకుడి మృతి

7చూసినవారు
స్కూల్ బస్సు ఢీకొని యువకుడి మృతి
కేపీహెచ్‌బీలో స్కూల్ బస్సు ఢీకొట్టడంతో సతీష్ రెడ్డి (30) అనే యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న సతీష్‌ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన స్థానిక ఎస్ఎంఆర్ అపార్ట్‌మెంట్ వద్ద చోటుచేసుకుంది.