హైదరాబాద్‌ కు ప్రధాని.. భాగ్యనగరంలో హై అలర్ట్!

7చూసినవారు
హైదరాబాద్‌ కు ప్రధాని.. భాగ్యనగరంలో హై అలర్ట్!
ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన సమీక్షలో, 'బ్లూ బుక్' ప్రోటోకాల్‌ను అనుసరించి నిఘాను పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీస్, మున్సిపల్, ఇంటెలిజెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు పటిష్టమైన బందోబస్తును నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you