హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2026 జనవరి 1న జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీబీ శంకర్ రెడ్డి, సీఐ సతీష్, ట్రాఫిక్ సీఐ నరసింహారావు, ఎస్సై మోహన్ రెడ్డి, స్వామి దాస్, బాల్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై సందీప్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పోలీసు అధికారులు పాల్గొనడం జరిగింది.