అయ్యప్ప స్వాములు మాలధారణలో 85 మంది కమిటీ హాల్లో

0చూసినవారు
సికింద్రాబాద్‌లోని మాణికేశ్వరినగర్ ఓయూ క్యాంపస్ సమీపంలో ఉన్న వడ్డెర బస్తీలో అయ్యప్ప స్వాములు కార్తీక మాసంలో మాలధారణతో 85 మంది కమిటీ హాల్లో ఉన్నారు. గత 45 సంవత్సరాలుగా ప్రతి కార్తీక మాసంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి బుధవారం సన్నిధానంలో పడిపూజ జరుగుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్