సికింద్రబాద్: హర్యానా గవర్నర్ ను ఆలింగనం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

75చూసినవారు
సికింద్రబాద్: హర్యానా గవర్నర్ ను ఆలింగనం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా ఆదివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వస్తున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు దర్శనానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆలయ ముఖద్వారంలో ఎదురుపడ్డారు. ఇద్దరు సంతోషంగా ఆలింగనం చేసుకుంటూ పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్