అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ప‌శువులు స్వాధీనం

3చూసినవారు
అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ప‌శువులు స్వాధీనం
నగరంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు మున్సిపల్ అధికారుల సహకారంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మాదన్నపేట, నాగోల్, సంతోష్‌నగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, బోయిన్‌పల్లి, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేసి, అక్రమంగా తరలిస్తున్న 172 పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ పశువులను ఎంఎంసి పశువుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ దాడులు అక్రమ రవాణాదారులకు హెచ్చరికగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్